తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి మండలం పూసుగూడెం, మాదారం మధ్య లో చెట్టుకు ఢీ కొన్న కార్ ముగ్గురు మృతి....దూడలా సంధ్య , సాయి కుమార్ , (26),మృతి సాయి కుమార్ తల్లి జ్యోతి ఆసుపత్రి కి తరలింపు. భద్రాచలం వాస్తవ్యులుగా గుర్తింపు, ములకలపల్లి ఫంక్షన్ కు పోయి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ