Sunday, 19 April 2026 02:03:36 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

స్వర్గీయ బానోత్ కిషన్ నాయక్ మహనీయుడు

Date : 05 July 2025 07:12 PM Views : 684

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్వర్గీయ బానోతు కిషన్ నాయక్ పెద్దకర్మ కార్యక్రమం పాల్వంచలోని తనుష్ గ్రాండ్ లో శనివారం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు సంస్కరణ సభకు హాజరయ్యారు.కిషన్ నాయక్ సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేశాడని బంజారా జాతిని జాగృత పరచడానికి పాటలు పాడేవాడని,మంచి రచయిత అని ముగ్గురు పిల్లలను డాక్టర్లను చేసి తన భార్య విజయలక్ష్మిని రాజకీయంగా ప్రోత్సహించాడని కిషన్ మహనీయుడు అంటూ గుర్తు చేసుకుని పలువురు కంటతడి పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మాజీ ఎంపీ సీతారాం నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని),కోనేరు పూర్ణ చందర్ రావు ,కొత్వాల శ్రీనివాస్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, బిజెపి నాయకులు యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్,ఎడవల్లి కృష్ణ, ఏనుగుల అర్జున్ రావు,,బీఆర్ఎస్ నాయకులు కాంపెల్లి కనకేష్,సింధు తపస్వి,,లయన్స్ క్లబ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్,యుటిఎఫ్ నాయకులు దస్తగిరి,ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు,వైద్యులు,పట్టణ ప్రముఖులు,న్యాయవాదులు, పార్టీలకతీతంగా,ప్రముఖులందరూ హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :