తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ శ్రీనివాసగిరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆలయానికి భక్తులు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ఎంపీ ఫండ్స్ ప్రత్యేక నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ