తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని కొత్తగూడెంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ 22వార్డ్ నాయకురాలు *జయంతి మసూద్. జయంతి మసూద్ మాట్లాడుతూ, వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మసూద్,అన్వర్ ,అబ్దుల్ సలాం , శ్రీకాంత్ ముజ్జు , యూసుఫ్ ,ఆరిఫ్,నాయుడు మరియు బస్తీ వాసులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ