తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్తో స్నేహ బంధం కొనసాగిస్తున్నామని, ఇకపై కూడా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తామని తెలిపారు. ప్రజా ఉద్యమాలపై తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు కష్టం వస్తే ఎదురుగా ఎవ్వరున్నా తమకు అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ