Sunday, 19 April 2026 02:13:43 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఈనెల 28- 9- 2024 శనివారం రోజున సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుపనున్న ర్యాలీ నిరసన మహా ప్రదర్శనను జయప్రదం చేయండి : సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక

Date : 26 September 2024 07:54 PM Views : 2751

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 28- 9- 2024 శనివారం రోజున సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుపనున్న ర్యాలీ నిరసన మహా ప్రదర్శనను జయప్రదం చేయండి. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వద్ద జరిగిన అపచారాన్ని ఖండిస్తూ ఎంజి రోడ్ లోని గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు జరుపబడును హిందువుల మనోభావాలను కించపరిచిన వారిని వారి చేష్టలను ఖండిస్తూ జరుపుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రతి ఇంటి నుండి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ నిరసన ప్రదర్శనను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్నవారు కొదమసింహం పాండురంగచార్యులు , దారా రమేష్ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు.ఇంద్రగంటి శంకర ప్రసాద్ శర్మ , కొడమంచిలి రాధాకృష్ణ శర్మ, పాలడుగు వర్ధన్ రావు , కన్నెగంటి కృష్ణమూర్తి , యెల్దండి పూర్ణచందర్ రావు ,గుంటూరు రామ దేవి, దండిభట్ల రామానుజన్ కుమార్ శర్మ , మెరుగు చింతేశ్వర్ , ఎం కిరణ్ , మదన్ రెడ్డి , గిరిధరాచార్యులు .కొండవీటి దత్తాత్రేయ శర్మ .వాసిరెడ్డి ప్రసాద్.మారుగంటి సాయి గోపాల ఆచార్యులు . ఇతర హిందూ సంఘములు మరియు కుల సంఘముల పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :