తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంజూరు చేసిన రూ. 58 లక్షల మైనర్ రిపేర్స్ నిధులతో కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపట్టాల్సిన మరమ్మతు పనులను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ నిధులతో సైన్స్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ల్యాబ్ల పునరుద్ధరణ, టాయిలెట్స్, తరగతి గదుల విద్యుదీకరణ, పైప్లాన్, తలుపులు, కిటికీలు, ఫ్యాన్ల మరమ్మతులు చేపట్టనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ