తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షులుగా ఎన్నికైన సింగభూపాలెం సర్పంచ్ కిన్నెర వెంకన్న ను వారి పంచాయతీ కార్యాలయంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్ పసుపులేటి వీరబాబు, మాజీ సోసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు లు ఘనంగా సత్కరించారు. . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ చైర్మన్ మండె వీరహనుమంతరావు, సింగభూపాలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరు సాంబయ్య, రాసబంటి బాబు, నలగొర్ల మల్లయ్య, బత్తుల కేశవరావు, ముత్తిని. వెంకటేశ్వర్లు,చిమట నాగేశ్వరరావు, మెట్టెల సైదుబాబు, సాయిన్ని నర్సింహారావు,పగడాల బాబు,దామర్ల సర్వేశ్వరరావు,బూర్గు ప్రసాద్,ఉగ్గం రమేష్,రాచబంటి కృష్ణ యువజన కాంగ్రెస్ నాయకులు కొమారి రవీందర్, గుగులోతు కోటేష్,తూరుపాక పవన్ మరియు బందుమిత్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ