Sunday, 19 April 2026 05:56:53 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు .

Date : 24 March 2026 08:26 PM Views : 148

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మరియు కొత్తగూడెం ప్రాజెక్ట్ ల పరిధిలో పాలకోయతండా మరియు రామవరం -9 అంగన్వాడీ కేంద్రాల కు ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్సార్ యాక్టివిటీస్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రం లోని చిన్నారులకు ఆటవస్తువులు , జారుడు బల్లలు, వాటర్ఫిల్టర్లు ఎల్ఈడి టీవీలు , రైస్ కుక్కర్లు, ప్లేట్లు గ్లాసులు ,స్కూల్ బ్యాగులు , వర్క్ బుక్స్ , పెన్సిల్స్ , కలర్ పెన్సిల్స్ మొదలగు వస్తువులను అందజేశారు . ఈ కార్యక్రమం మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ , చైర్మన్ హైదరాబాదుకు చెందిన లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది . జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ఎస్బిఐ పాన్ ఇండియా వారు తమ సిఎస్సార్ నిధుల నుండి ఒక్కొక్క కేంద్రానికి లక్ష రూపాయల విలువైన సామగ్రి ని అందించటం అభినందనీయం అన్నారు . వీటి ద్వారా పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని మరియు పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ సిల్ క్యాంపస్ భావ్ సింగ్ ,రుద్రంపూర్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ , జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన, సీడీపీఓ లు ప్రసన్న , పద్మశ్రీ కార్పొరేటర్లు శ్యామల , కంచర్ల హిమశ్రీ , అంగన్వాడీ టీచర్లు జ్యోతి , పద్మ , చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :