Friday, 17 April 2026 06:22:50 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు

Date : 27 December 2024 05:54 PM Views : 745

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 27 (తెలుగు వెలుగు) ; మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఐ ఏ ఎల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐ ఏ ఎల్) నేడు ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన సరళి కృత ఆర్థిక విధానాలు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహనీయుడని ఈ సందర్భంగా వారు కొనియాడారు .ఆర్థిక సంస్కరణతో పాటు అనేక చట్టాలను తీసుకొచ్చిన మహనీయుడు .2005లో గృహం చట్టం ,సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, 2006లో అటవీ హక్కుల చట్టం ,2007లో సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ,2008లో అసంఘటిత కార్మిక భద్రత చట్టం ,2009లో పిల్లల ఉచిత విద్య ,నిర్బంధ విద్య ఇలా అనేక చట్టాలను తెచ్చి సమాజ హితం కోసం పనిచేసిన మహా నాయకుడు వారు కొనియాడారు. పనిచేయటమే తప్ప ఎలాంటి అంగు ,ఆర్భాటం, ప్రచారం కోరుకొని ప్రధానిగా ఇవాళ ఇంతటి గుర్తింపు పొందారని అన్నారు .ఆయన చేసిన చట్టాలను బ్రష్టు పట్టించకుండా వాటిని అమలు పరచడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భావిస్తుంది. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :