తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 13 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం మాచినేని పేట తండా లో దారుణం చోటుచేసుకుంది. భద్రం అనే వ్యక్తి తోట స్వాతి అనే మహిళను దారుణంగా చంపి తన పత్తి చేలోనే బొంద పెట్టాడు తనకు ఈ సంఘటనలో తన తల్లి సహకరించినట్టు భద్రం తెలియపరిచాడు. మహిళ మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో వెలికి తీశారు. మాచినేనిపేట తండా సెక్రెటరీ ద్వారా విషయం తెలుసుకున్న సీఐ ఇంద్రసేనారెడ్డి, తాసిల్దార్ స్వాతి బిందు సంఘటన స్థలానికి చేరుకుని పంచునామా నిర్వహించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని మీడియాకు వివరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ