తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కొత్తగూడెం బాబు క్యాంప్ పార్క్ నందు యోగా గురువు మనోహర్ జీ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బాబు క్యాంపు పార్కు నందు ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6 గంటల వరకు మాస్టర్ మనోహర్ జీ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుచున్నవి
Admin
తెలుగు వెలుగు టీవీ