Monday, 20 April 2026 01:34:00 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని అధికారులపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ లో జర్నలిస్ట్ రెశ్వంత్ ఫిర్యాదు

Date : 25 September 2025 07:18 PM Views : 342

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిర్యాదు ను స్వీకరించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రతివాదులకు నోటిసులు జారీ. ఈ నెల 29 వ తేదీన హజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.రాజేందర్..కొత్తగూడెం :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పోస్టు ఆఫిస్ సెంటర్ నుండి కోర్టు, శేషగిరి నగర్ మిదుగా హేమచంద్రపూరం వేళ్లు రోడ్డు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మరమ్మతులకు గురైంది. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులకు దుమ్ము, ధూళి వల్ల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి టిప్పర్లు భారీ లోడ్ తో రాకపోకలు సాగించడం వల్ల రోడ్డులో భారీ గుంతలు ఏర్పడడంతో సామాన్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నయని, స్థానిక ప్రజలు సమస్య పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పాలకులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదు అని, పాలకులు అధికారులు పూర్తిగా బాధ్యతరహిత్యంగా వ్యవహారిస్తున్నారని రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టే విధంగా బాధ్యులైన అధికారులకు ఆదేశాలు జారీ చేయలని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ పండుగ ఫిర్యాదు చేశారు. ప్రతివాదులగా జిల్లా కలెక్టర్, కొత్తగూడెం శాసనసభ్యులు, సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, డివిజనల్ ఇంజనీర్ (రోడ్డు భవనాల శాఖ)లను చేర్చారు. ఈ మేరకు పి.యల్.సి. యస్. ఆర్. నెంబర్ 972/2025 గా కేసు నమోదు చేశారు. పై ప్రతివాదులను తేదీ 29/9/2025 ఉదయం 10:30 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుకు హజరు కావాలని నోటిసులు జారీ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :