తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరంలోని నేతాజీ ప్రభుత్వ పాటశాల లో 2004 పదవ తరగతి చదువుకున్న బ్యాచ్ ఆదివారం పాఠశాల లో 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం లో పూర్వ విద్యార్ధుల వారి కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చారు. కుటుంబ సభ్యులను స్నేహితులకు పరిచయం చేసుకున్నారు, వారియొక్క ప్రస్తుత జీవన విధానం పై మరియు సుఖదుఃఖాలు చర్చించుకున్నారు, 20 సంవత్సరాల తరువాత ఇలా కుటుంబసభలతో సహ స్నేహితులను కలుపు కోవటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు,ఈ యొక్క కారిక్రమంలో 2004 నాటి నేతాజీ స్కూల్ హెడ్మాస్టర్ నీరజ మేడం శ్రీలక్ష్మి మేడం, ప్రవీణ్ సార్ హాజరైయ్యారు. వీరికి పూర్వ విద్యార్ధులు శాలువాలతో సత్కరించారు, గురువులు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు, 20 సంవత్సరాల తరువాత ఇలా పూర్వా విద్యార్ధులను కలుసుకోవటం చాల ఆనందంగా ఉందన్నారు, ఇలానే అందరు కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు, అనంతరం విద్యార్ధులు కెక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు, ఈ యొక్కా కారిక్రమంలో పూర్వ విద్యార్దిని విద్యార్ధులు ఖయ్యూం, కృష్ణ, శంకర్, జానీ, రవీందర్, సురేష్, రాజేష్, శ్రీకాంత్, శ్రీను, రఘు, శ్రావణి, శ్యామల, అప్సానా, రుబినా, జాస్మిన్, రాజయ్య, కల్పన, జగదీశ్వరి, లలిత, సుజాత, రమణ తధితరులు పాల్గొన్నా,
Admin
తెలుగు వెలుగు టీవీ