Sunday, 19 April 2026 03:24:11 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

20 సంవస్తరాల తరువాత రామవరం ప్రభుత్వా ఉన్నత పాటశాల లో 2004 పూర్వ విద్యార్ధుల ఆత్మియ సమ్మేళనం

Date : 21 April 2025 07:16 PM Views : 983

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరంలోని నేతాజీ ప్రభుత్వ పాటశాల లో 2004 పదవ తరగతి చదువుకున్న బ్యాచ్ ఆదివారం పాఠశాల లో 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం లో పూర్వ విద్యార్ధుల వారి కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చారు. కుటుంబ సభ్యులను స్నేహితులకు పరిచయం చేసుకున్నారు, వారియొక్క ప్రస్తుత జీవన విధానం పై మరియు సుఖదుఃఖాలు చర్చించుకున్నారు, 20 సంవత్సరాల తరువాత ఇలా కుటుంబసభలతో సహ స్నేహితులను కలుపు కోవటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు,ఈ యొక్క కారిక్రమంలో 2004 నాటి నేతాజీ స్కూల్ హెడ్మాస్టర్ నీరజ మేడం శ్రీలక్ష్మి మేడం, ప్రవీణ్ సార్ హాజరైయ్యారు. వీరికి పూర్వ విద్యార్ధులు శాలువాలతో సత్కరించారు, గురువులు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు, 20 సంవత్సరాల తరువాత ఇలా పూర్వా విద్యార్ధులను కలుసుకోవటం చాల ఆనందంగా ఉందన్నారు, ఇలానే అందరు కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు, అనంతరం విద్యార్ధులు కెక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు, ఈ యొక్కా కారిక్రమంలో పూర్వ విద్యార్దిని విద్యార్ధులు ఖయ్యూం, కృష్ణ, శంకర్, జానీ, రవీందర్, సురేష్, రాజేష్, శ్రీకాంత్, శ్రీను, రఘు, శ్రావణి, శ్యామల, అప్సానా, రుబినా, జాస్మిన్, రాజయ్య, కల్పన, జగదీశ్వరి, లలిత, సుజాత, రమణ తధితరులు పాల్గొన్నా,

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :