Sunday, 19 April 2026 03:26:03 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కాశీహుస్సేన్ ఎన్నిక.

Date : 14 June 2025 07:16 PM Views : 480

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే" కుంగ్-ఫు" టైక్వాండో" సిలంబం") కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెంకు చెందిన ప్రముఖ కుంగ్-ఫు కరాటే మాస్టర్ మాజీ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు పి.కాశీ హుస్సేన్ ఎన్నికయ్యారు.ఈనెల 10వ తేదీన సినీ హీరో ప్రముఖ కరాటే మాస్టర్ డాక్టర్ సుమన్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన ఆల్ స్టైల్ మార్షల్ట్స్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే, కుంగ్-ఫు, టైక్వాండో ,సిలంబం,) సమావేశంలో కమిటీ సభ్యులు కాశీ హుస్సేన్ గత 35 సంవత్సరముల నుండి కుంగ్-ఫు,కరాటే, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్ పలు మార్షల్ ఆర్ట్స్ లలో వేలాది మందికి శిక్షణ ఇస్తూ వివిధ క్రీడ అసోసియేషన్లకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక పదవులను నిర్వహించిన అనుభవం ఉండడంతో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కాశీ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కాశీ హుస్సేన్ కు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్స్ నాగ సీతారాములు, యస్.కె.సాబీర్ పాషా, జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు ఐ.ఆదినారాయణ, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి.నిహారిక, జిల్లా ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్ , జిల్లా కుంగ్ ఫు మాస్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం, రాజా, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :