తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమానత్వం సామాజిక న్యాయం కావాలంటే కేవలం భారత్ లేబర్ పార్టీతోనే సాధ్యం లకుపతి,పార్టీ బలోపేతం కోసం విసృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి నుండి సుజాతనగర్ వరకు భారీగా ర్యాలీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అజ్మీరా లకుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమములో లకుపతి మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల కర్షకుల కోసం ఆవిర్భవించిన పార్టీ ఏ భారత్ లేబర్ ప్రజా పార్టీ ఇక నుండి మీ కష్టాలకు మీ బాధలకు అండగా ఉండేదే మన పార్టీ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల ఆకలి అనారోగ్యం కన్నా బిడ్డలను కూడా కాపాడుకోలేని దుస్థితి చూసాం వల్ల కష్టాలను దోచుకునే దోపిడీ దారులు దళారులను మోసగాళ్లను చూసాం దిక్కు తోచని స్థితిలో ఉన్న అమాయకుల ఆర్త నాదాలను చూసాం వారి కష్టాలు కన్నీళ్లకు కారణాలు ఏమిటని ఆలోచించడం జరిగింది బాధలు భరించలేక కార్మికులు కర్షకులు ఇతర శ్రమజీవులు లేగిచి ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన కులాలను పూర్వం నుండి చూస్తున్నాం ప్రజల బాధలను చూడలేక ఆవిర్భవించిన పార్టీ మన భారత్ లేబర్ ప్రజా పార్టీ రాష్ట్రము అంత కూడా తిరిగి రాష్ట్ర కమిటీ జిల్లా లో పర్యటించి జిల్లా కమిటీ గ్రామం పట్టణం అంతా తిరిగి అన్ని కమిటీ నియామకం చేయడం జరుగుతుంది సభ్యత్వ నమోదు కార్యక్రమము జరుగుతుంది వచ్చే నెలలో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని లకుపతి తెలియజేయడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ