Monday, 20 April 2026 05:42:52 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భారత్ లేబర్ ప్రజా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అజ్మీరా లకుపతి.

Date : 26 November 2025 09:10 PM Views : 333

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమానత్వం సామాజిక న్యాయం కావాలంటే కేవలం భారత్ లేబర్ పార్టీతోనే సాధ్యం లకుపతి,పార్టీ బలోపేతం కోసం విసృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి నుండి సుజాతనగర్ వరకు భారీగా ర్యాలీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అజ్మీరా లకుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమములో లకుపతి మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల కర్షకుల కోసం ఆవిర్భవించిన పార్టీ ఏ భారత్ లేబర్ ప్రజా పార్టీ ఇక నుండి మీ కష్టాలకు మీ బాధలకు అండగా ఉండేదే మన పార్టీ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల ఆకలి అనారోగ్యం కన్నా బిడ్డలను కూడా కాపాడుకోలేని దుస్థితి చూసాం వల్ల కష్టాలను దోచుకునే దోపిడీ దారులు దళారులను మోసగాళ్లను చూసాం దిక్కు తోచని స్థితిలో ఉన్న అమాయకుల ఆర్త నాదాలను చూసాం వారి కష్టాలు కన్నీళ్లకు కారణాలు ఏమిటని ఆలోచించడం జరిగింది బాధలు భరించలేక కార్మికులు కర్షకులు ఇతర శ్రమజీవులు లేగిచి ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన కులాలను పూర్వం నుండి చూస్తున్నాం ప్రజల బాధలను చూడలేక ఆవిర్భవించిన పార్టీ మన భారత్ లేబర్ ప్రజా పార్టీ రాష్ట్రము అంత కూడా తిరిగి రాష్ట్ర కమిటీ జిల్లా లో పర్యటించి జిల్లా కమిటీ గ్రామం పట్టణం అంతా తిరిగి అన్ని కమిటీ నియామకం చేయడం జరుగుతుంది సభ్యత్వ నమోదు కార్యక్రమము జరుగుతుంది వచ్చే నెలలో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని లకుపతి తెలియజేయడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :