Sunday, 19 April 2026 01:58:03 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి బిడ్డకు పౌష్టికాహారం విద్యా అందేలా చూడాలి : సీడీపీఓ తోట పద్మశ్రీ

Date : 20 September 2025 10:21 AM Views : 520

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోషణతో పాటు విద్యను అందించేందుకు పోషణ్ బి పడాయి బి మూడు రోజుల శిక్షణను కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులోలో అంగన్వాడి టీచర్స్ కు ఇచ్చారు 2030 నాటికి క్వాలిటీ ECCE ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ దేశంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో జరగాలి పోషణ్ బి పడాయి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఆధార్ శీలా మరియు సున్నా నుండి మూడు సంవత్సరాల వరకు నవచేతన సున్నా నుండి ఆరు సంవత్సరాల పిల్లలు అభివృద్ధి మైలురాళ్లు చేరుకుంటున్నారా లేదా అనేది టీచర్స్ గృహ సందర్శనల ద్వారా మరియు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ ద్వారా అసెస్మెంట్ చేయడానికి మరియు జీరో టు వన్ ఇయర్ లోపు వైకల్యాలను త్వరగా గుర్తించి నివారించడానికి ఈ ట్రైనింగ్ టీచర్స్ కు మూడు రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓ మేడం తోటా పద్మశ్రీ , సూపర్వైజర్స్ శారద వెంకటరమణ మాణిక్యమ్మ శిక్షణ ఇవ్వడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :