Sunday, 19 April 2026 05:51:16 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దు : రిటైర్డ్ జీఎం శనగ వెంకటేశ్వర్లు

Date : 19 August 2024 05:56 PM Views : 384

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ, ఆగస్టు 19 (తెలుగు వెలుగు) బహుజనులకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దని సింగరేణి రిటైర్డ్ జీఎం శనగ వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి,ప్రతీ ఇంటికి బీఎస్పీని చేరువ చేసేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ,డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ వంటి 45 ఉన్నత పోస్టులపై డైరెక్టుగా లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ మెంట్ నిర్ణయం సరైంది కాదని తద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అయిన వారికి ప్రమోషన్ లో అన్యాయం జరుగుతుందని,దీనితో పాటు ఎస్సీ,ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు ఈ ప్రభుత్వ నియామకాల్లో వారి కోటాను నిష్పత్తిలో నియామకం ఇవ్వకపోతే అది నేరుగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. మరియు ఈ ఉన్నత పదవులను ఎటువంటి నియమాలు లేకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడం బిజెపి ప్రభుత్వం యొక్క ఏకపక్షంగా ఉంటుందని ఇది చట్ట విరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన జరగబోవు భారత్ బంద్ లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మతమైనార్టీలైన బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,జిల్లా మహిళా కన్వీనర్ యెర్రంశెట్టి రాజేశ్వరి,కోళ్లపూడి ప్రవీణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :