తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెంఆగస్టు 17 (తెలుగు వెలుగు) పట్టణం గాజులరాజం బస్తి 24 వ వార్డు పరిధిలో గల స్మశానవాటికలో కౌన్సిలర్ సత్యభామ, సుందర్ రాజ్ దంపతులు ఆధ్వర్యంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయించారు. కొన్ని సందర్భాల్లో రాత్రి వరకు జరిగే అంతిమయాత్రలో చీకట్లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో వెలుగు ఉండాలని మానవతా దృక్పధంతో 10 సోలార్ లైట్లు ఏర్పాటు చేయించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ