తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే 5000 రూపాయలు జీతం పెంచుతాం అని వాగ్ధానం చేసింది.ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు ఐతున్న కూడా ఇంకా అంగన్వాడి కార్యకర్తలను పట్టించుకోవటం లేదు అని సిఐటీయు ఆధ్వర్యం లో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు కలెక్టరేట్ వద్ద అన్ని మండల అంగన్వాడి కార్యకర్తలతో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం అని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ