Sunday, 19 April 2026 05:50:56 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఘనంగా మొహమ్మద్ దాదా జయంతి

Date : 20 November 2024 06:31 PM Views : 507

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో అమరజీవి మహమ్మద్ దాదా స్తూపం దగ్గర 58వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలీం ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య మాట్లాడుతూ మొహమ్మద్ దాదా గారి లేని లోటు తీర్చలేనిదని ఆటో వర్కర్స్ సమస్యలు తన సమస్యలుగా భావించి ముందుండి పరిష్కరించేవాడని ఆటో వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాటాలు చేసి ఆనాటి ప్రభుత్వాలు తనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకు సైతం పంపించారని కుల మతాలకు అతీతంగా సేవలు చేసేవాడని ముస్లిం అయినప్పటికీ ఆటో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని రామవరం ఆటో స్టాండ్ దగ్గర అమ్మవారి గుడిని ప్రతిష్టించడం గర్వకారణమని నేటి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డాడని మొహమ్మద్ దాదా ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే తనకు ఇచ్చే నిజమైన నివాళులని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి కృష్ణ, హరినాథ్, బడుగు భాస్కర్, జనార్ధన్, జలీల్, అబ్బులు, బత్తుల సత్యనారాయణ,పాషా, హమీద్, జానీ,అజీమ్,గురుమూర్తి, అనీఫ్, సలీం, కన్నా, హబీబ్, యూసుఫ్,పాటి మోహన్, కనుకుంట్ల శ్రీను, రవి, ముస్తఫా,భాష, జంజర్ల శివ, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :