Sunday, 19 April 2026 03:22:43 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

10వ వార్డులో రెపరెపలాడిన 139 వ మేడే జెండాలు, కార్మికుడికి అండ దండ ఒక ఎర్ర జెండా మాత్రమే : మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు

Date : 01 May 2025 03:49 PM Views : 727

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : సిపిఐ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా వాడవాడలా139 వ మేడే జెండా కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మరియు పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వార్డులోని అంబేద్కర్ చమన్ వెనక, నేతాజీ బస్తి , ఇందిరమ్మ కాలనీ, నాగయ్య గడ్డ బర్మా క్యాంప్ ఐదు ప్రాంతాల్లో మే డే కార్మికుల జెండా ఆయా ప్రాంతాల్లోని సీనియర్ నాయకులు తమ్మ రాజమ్మ, మహబూబ్ అలీ, మార్తమ్మ తో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక, కర్షక, సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండ ,దండ ఒక ఎర్రజెండా మాత్రమేనని ఎర్రజెండా నీడలో కార్మికుల హక్కులు కాపాడుతున్నాయని ఆయన అన్నారు 1886లో చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిచిన జెండానే ఎర్రజెండాఅని ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గం ఎర్రజెండా నీడలో అభివృద్ధి చెందుతుందని మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ గా అవతరించిందని గుర్తు చేశారు. మహిళలకు నీటి కష్టాలు ఉండొద్దని ఇంటింటికి కిన్నెరసాని మంచి నీళ్లు అందించేందుకు పనులు వేగవంతంగా కొత్తగూడెం టౌన్ లో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భయన ఈశ్వరయ్య, అజరయ్య ,శాఖా కార్యదర్శులు తమ్మ సత్తి, సూరిమేని జనార్ధన్, తమ్మ ప్రేమ్ కుమార్, రామ్ రాకేష్, ఉపతల శ్రీను ,సుబ్బని పాపారావు, రాజు, గుంజ వెంకన్న, సుభానాలి, రాజేశ్వరరావు, తమ్మ శ్రావణ్, నసీం, భూపతి ,మేడిపల్లి కవిత, బూర వెంకటమ్మ ,పాముల రాధ, దేవపుత్ర రాజమణి , చల్ల రమ్య, నందిని, కోటేశ్వరి, బోల్లొద్దుల నిశాంత్, అక్బర్ ,మీరా, సుమంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :