Sunday, 19 April 2026 03:27:20 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడుగా ఎస్.కె సాబీర్ పాషా ఎన్నిక , స్వీట్లు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిపిఐ నాయకులు

Date : 25 September 2025 07:35 PM Views : 373

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడుగా ఎస్.కె సాబీర్ పాషా ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులు. పంజాబ్ లోని చండీగర్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభల్లో జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష ఎన్నిక పట్ల రామవరం ఉన్నందాస్ బస్తిలో సిపిఐ నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకొని ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్తగూడెం శాసనసభ్యులు, పేదల పెన్నిధి కూనంనేని సాంబశివరావు అనూన్గా శిష్యుడుగా రాజకీయ ప్రస్థానం చేసి, పాత 12వ వార్డు రామవరం ఉన్నం దాస్ గడ్డ ,నేతాజీ బస్తి, బర్మా క్యాంప్ ,నెహ్రూ బస్తి, నాగయ్య గడ్డ, లక్ష్మీ టాకీస్ ఏరియాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజా ప్రతినిధిగా తన ప్రస్తానాన్ని కొనసాగించిన ఎస్.కె షబీర్ పాష సిపిఐ జిల్లా కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అంచలంచలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో మున్ముందు ప్రజల హృదయాలలో ఉన్న ఉన్నత పదవులను అధిరోహించి కొత్తగూడెం నియోజకవర్గానికి సేవలందించాలని వాళ్లు అభిలాషించారు. ఈ స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో ఉన్నందాస్ గడ్డ వన్ ,టు శాఖా కార్యదర్శులు ఎస్కే జలీల్ ,తోగరు నరేంద్ర కుమార్, ఆటో యూనియన్ నాయకులు సంద శ్రీనివాస్, భూక్య మహేష్ ,భానోత్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :