తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 256 లో గత 100 సంవత్సరాలు నుంచి దళితులు సాగుచేసుకుంటున్న భూమిని, రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులకి స్వాధీనపరిచారని సమాచారం మేరకు, ఈరోజు కాంగ్రెస్పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ కు వినతి పత్రం ఇవ్వగా, ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, దళితులు సాగు చేసుకుంటున్న భూమిజోలికి పోవద్దని స్థానిక తహసిల్దార్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది, స్పందించిన ఎమ్మెల్యే కు దళిత సంఘ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు,
Admin
తెలుగు వెలుగు టీవీ