తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుండాల మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం ధ్రువీకరించారు. రైతులు, పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. పులికి ఎలాంటి హాని తలపెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ