Sunday, 19 April 2026 02:05:29 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

Date : 28 August 2024 08:05 PM Views : 578

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ప్రకాశం స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగుల క్రీడలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జాతీయ క్రీడా ఉత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా క్రీడల్లో పాల్గొనాలని దానివల్ల మానసిక శారీరిక దృఢత్వం ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ క్రీడలలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, త్రో బాల్, చెస్ మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ వాక్, మరియు పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏం. విద్య చందన, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, డిపిఆర్ఓ అజ్గర్ హుస్సేన్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషు, కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య, జిల్లా క్రీడా సంఘాల కార్యదర్శులు కె. మహిధర్ ఆర్. రాజేంద్రప్రసాద్, గమలాపురం సత్యనారాయణ, గోపి కృష్ణ, కాశీ హుస్సేన్, మట్టపర్తి రమేష్, బరిగెల భూపేష్, ఇమామ్ ,ప్రవీణ్ కుమార్, సతీష్ బాబు, పీడీలు ప్రేమ్ కుమార్, యుగంధర్ డివైఎస్ఓ ఆఫీస్ బేరర్స్ లక్ష్మణరావు, తిరుమలరావు, ప్రభుత్వఉద్యోగులు , సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :