Sunday, 19 April 2026 02:23:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు గ్రామ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేద్దాం .

Date : 22 December 2025 07:01 PM Views : 319

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులురుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ కి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోర్స రమేష్ ను పంచాయతీ ప్రజలు సర్పంచ్ గా గెలిపించారు.రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలలో కొత్తగా నియమితులైన సర్పంచుల ప్రమాణ స్వీకారం లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతారం పంచాయతీ సర్పంచిగా కోర్స రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్నికల వరకే రాజకీయాలు అనంతరం గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం అని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను నిస్వార్ధంగా రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదలకు అందించే దానికి ముందు ఉంటానన్నారు అలాగే సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ పంచాయతీ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్దికి తోడ్పడతాన ని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నిరంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచుతానని అన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :