Sunday, 19 April 2026 02:45:23 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

వర్షా ప్రభావం వలన నియోజకవర్గ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే కోరం కనకయ్య

Date : 19 August 2025 03:50 PM Views : 598

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పై ధ్రృష్టి సారించాలి అని ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య గారు తెలిపారు. ఇల్లందు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండలం శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన ప్రభుత్వ డాక్టర్స్, ANM, నర్సులు అందరు కుడా ప్రజలను చైతన్య పరచాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా మందులు నిల్వ ఉంచుకొవాలని సూచించారు. గ్రామాలలో లోతట్టు ప్రాంతాలలో, పురాతన కాలపు ఇళ్ళలో నివసించేవారిని గుర్తించాలని, దోమల బేడద పెరిగే అవకాశం ఉన్నందున, నిల్వ నీరు లేకుండా చుడాలని, బ్లీచింగ్, దోమల స్ప్రెయింగ్ జరిపించాలని కోరారు. విధ్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మర్రిగూడెం లాంటి విషాద వార్తలు పునరావ్రృతం కాకుండా, గిరిజన ప్రాంతాలు కావడం వలన గ్రామాలలో లైన్మెన్లు సక్రమంగా పని చేయాలని మండలంలో ఉన్న ప్రభుత్వ హస్టల్ లలో పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు సక్రమంగా మెనూ అందించాలని,ఆకస్మిక తనిఖిలు ఉంటాయని,తప్పు జరిగే ఉపేక్షించే అవకాశం ఉండదని తెలిపారు. రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయితి రాజ్ శాఖ, అగ్రికల్చర్ అధికారులు చెరువులు కుంటలు మత్తడి దునుకుతున్నడంతో చుట్టు పరిసర ప్రాంతాలకు చిన్న పిల్లులు రాకుండా చుడాలని, అంతర్గత, బిటి రోడ్లు గుంతలు పడిన వాటిని గుర్తించి తక్షణమే మరమ్మత్తు పనులు చెపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు మండలం MPDO ధన్ సింగ్, DSP చంద్ర భాను, అగ్రికల్చర్ ఎవో సతీష్, కొమరారంPHC డాక్టర్ లోహిత,రొంపేడ్ డాక్టర్ కమిత, విటనరి డాక్టర్ హర్షిత, రెవిన్యూ RI కామేశ్వరరావు, RWC AE బాలాజి, విధ్యుత్ AE హర్షిణి, సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ, మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాము, మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, మూతి క్రిష్ణ, బానోత్ శంకర్ తదితరులు పాల్గోన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :