తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేకులపల్లి మండలం రేగులతండాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ లోకేష్ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ