తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: అథ్లెటిక్ ఫెడరేషన్ అఫ్ ఇండియ అద్వర్యం లో ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లొని కళింగ స్టేడియం లో ఈ నెల 7 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు జరిగిన 39వ జాతియ జానియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో కారకగూడెం కు చెందిన తోలెం శ్రీతేజ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యము వహిస్తూ 18 సంవస్త్రలా బాలికల విభాగం , హెప్టాత్లోన్ అంశం లో 5087 పాయింట్లు సాధించి జాతియ స్థాయి లో రజిత పతకం గెలుపొందారని బద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ తెలిపారు . అంతేకాక కొత్త జాతియ రికార్డు ను కూడా నెలకొల్పారని తెలిపారు .ఈ సందర్బముగా శ్రీ తేజ ను మరియు కోచ్ పి .నాగేందర్ ను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరి కె.సారంగపాణి ,జిల్లా క్రీడల అదికారి ఎం.పరంధామ రెడ్డి ,ద్రోణాచర్య అవార్డ గ్రహీత జాతియ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టరు జి . యుగంధర్ రెడ్డి ,కార్యదర్శి ఆర్ .రాజెందర్ ప్రసాద్,జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి .రాధాకృష్ణ అభినందించారు .
Admin
తెలుగు వెలుగు టీవీ